Friday, May 3, 2024

అగ్రికల్చర్‌ డిప్లొమా కోర్సుల కౌన్సెలింగ్‌ వాయిదా..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సెప్టెంబర్‌ 3న నిర్వహించే డిప్లొమా కోర్సుల కౌన్సెలింగ్‌ సెప్టెంబర్‌ 4కు వాయిదా వేసినట్లుగా విశ్వివిద్యాలయ రిజిస్ట్రార్‌ ఎస్‌.సుధీర్‌ కుమార్‌ తెలిపారు. ఈ మార్పును సెప్టెంబర్‌ 3వ తేదీన హాజరయ్యే అభ్యర్థులు గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement