Friday, May 3, 2024

వరదలపై PM సమీక్ష.. గుజరాత్ సీఎంకు ప్రధాని మోడీ ఫోన్..

ప్రధాని నరేంద్ర మోడీ వరదలపై సమీక్ష నిర్వహించారు. గుజరాత్ రాష్ట్రంలో వరదలు బీభత్సం చేశాయి. పలు నగరాలు నీట మునిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు ఫోన్ చేశారు. 3వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బొడేలిలో 55, క్వాంట్ లో 43.2, జాంబుఘోడ, జెట్పూర్ పావిలో 40.3సెంటీమీటర్ల వర్షం నమోదైంది. వల్సాద్ సిటీ నీట మునిగింది. వర్షాలతో గుజరాత్ లో జూన్ 1 నుంచి 52మంది చనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement