Tuesday, May 7, 2024

PM Modi: ప‌ది గంట‌ల‌కు జాతినుద్దేశించి మాట్లాడ‌నున్న మోడీ

Prime Minister: భారత ప్రధాని నరేంద్రమోడీ మరికాసేపట్లో (10 గంటలకు) జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రైమ్ మినిస్ట‌ర్ కార్యాలయం ట్వీట్ చేసింది. దేశంలో చురుగ్గా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా భారత్ కీలక మైలురాయిని అధిగమించింది. నిన్నటితో 100 కోట్ల టీకాల పంపిణీ పూర్త‌య్యింది. మోడీ ఈ అంశంపైనే మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement