Tuesday, April 30, 2024

PBKS vs RR | పంజాబ్‌పై రాజస్థాన్‌ విజయం..

ఐపీఎల్ నేడు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. తొలుత బౌలర్లు రాణించగా.. పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. ఇక స్వల్ప ఛెధనలో రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఛెధనలో యశస్వి జైస్వాల్ (39), తనుష్ కోటియన్ (24) ఔటయ్యారు. ఇక కెప్టెన్ సంజు శాంసన్ (18)కే పెవిలియన్ చేరాడు.. ఆతరువాత వచ్చిన రియాన్ పరాగ్ (23) పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక ఆఖర్లో వచ్చిన షిమ్రాన్ హెట్మెయర్ (నాటౌట్) 27 : 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో చెలరేగాడు. ఫైనల్ విన్నింగ్ షాట్ ఆడి జట్టును గెలిపించాడు.

పంజాబ్ బౌటర్లలో కగిసో రబడ , సామ్ కుర్రాన్(సి) రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్ చెరొ వికెట్ దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement