Wednesday, May 15, 2024

మహాకూటమి నేతగా నితీశ్ కుమార్..

మహాకూటమి నేతగా నితీశ్ కుమార్ ను ఎన్నుకున్నారు. రబ్రీదేవి నివాసంలో సమావేశం జరిగింది. ఈ భేటీలో నితీశ్ కుమార్ ను మహాకూటమి నేతగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా నితీశ్ కుమార్ మాట్లాడుతూ… 2017లో జరిగింది మర్చిపోదామన్నారు. అయితే నితీశ్ కుమార్ కు మద్దతుగా తేజస్వీ యాదవ్ లేఖ గవర్నర్ కు అందజేయనున్నారు. జేడీయూ, ఆర్జేడీ నేతలు రాజ్ భవన్ కు భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని నేతలు కోరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement