Tuesday, April 30, 2024

Delhi: నీట్ పీజీ ప‌రీక్ష తేదీ ప్రీ పోన్.. జూన్ 23నే ప‌రీక్ష‌..

న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – పీజీ (నీట్ పీజీ) పరీక్ష తేదీ మారింది. నీట్ పీజీ పరీక్షను ముందుగా షెడ్యూల్ ప్రకారం జూలై 7న నిర్వహించాల్సి ఉండగా పరీక్ష తేదీని జూన్ 23కి ప్రీపోన్ చేస్తున్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement