Thursday, May 2, 2024

Fight: మిజోరంలో కుప్ప‌కూలిన మ‌య‌న్మార్ విమానం….ఆరుగురి ప‌రిస్థితి విష‌మం..

మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో మ‌య‌న్మార్ కు చెందిన ఆర్మీ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు సమాచారం. వీరందరి పరిస్థితి విషమంగా ఉంది.

గాయ‌ప‌డిన వారిని చికిత్స కోసం స‌మీపంలోని లెంగ్‌పుయ్‌ ఆస్పత్రిలో కి త‌ర‌లించారు. ఈ విమానంలో పైలట్‌తో పాటు మరో 14 మంది ఉన్నారు. సంఘటనా స్థలంలో సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయ‌ని డిజిపి వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement