Monday, April 29, 2024

shirdiనాధుని సేవలో ఎంపి సంజయ్ రౌత్

(ప్రభ న్యూస్ షిరిడి ) – శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ సోమవారం షిర్డీలోని సాయిబాబా సమాధిని సందర్శించారు. మహారాష్ట్ర బానిసత్వం నుంచి విముక్తి పొందాలని సాయిచరణి ప్రార్థించించానని రౌత్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ధర్మకర్తలు ఏకనాథ్ గోండ్కర్, సచిన్ కోఠే, శివసేన తాలూకా అధ్యక్షుడు అప్పాసాహెబ్ షిండే, మాజీ ఎమ్మెల్యే భౌసాహెబ్ కాంబ్లే, ప్రభాతై ఘోగారే, సంజయ్ చల్లారే, సుయోగ్ సావ్కరే, శ్రీకాంత్ మాపారి, శివసేన నేతలు,, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement