Friday, May 3, 2024

రంజాన్ ప్రార్థనలు ఇంట్లోనే చేసుకోవాలి: ఓవైసీ

తెలంగాణ‌లో లాక్‌డౌన్ కారణంగా ముస్లిం సోద‌రులు రంజాన్ ప్రార్థ‌న‌ల‌ను ఇంట్లోనే చేసుకోవాల‌ని ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. అంద‌రూ ఇంట్లోనే ఉండి, క‌రోనా నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ఓవైసీ విజ్ఞ‌ప్తి చేశారు. కాగా ఈ నెల 13న దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement