Thursday, April 25, 2024

Breaking : బండి సంజయ్‌పై ఎంపీ కవిత ఫైర్‌..

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌పై బీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవితి ఫైర్‌ అయ్యారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. బండి సంజయ్‌ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని, మీడియా ముందకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, అదేవిధంగా క్షపాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొట్టి బుద్దిచెబుతారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement