Thursday, April 25, 2024

Big Breaking: త్రిపుర సీఎంగా మాణిక్​ సాహా.. ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం

త్రిపుర సీఎంగా బిప్లవ్​దేవ్​ రాజీనామా చేసిన తర్వాత.. అక్కడి బీజేపీ ప్రభుత్వం ఎంపీ మాణిక్​ సాహాను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ఈ మేరకు త్రిపుర బీజేపీ వర్గాలు ఇవ్వాల (శనివారం) ప్రకటించాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement