Sunday, April 28, 2024

Karnataka: బెంగుళూరు బ్లాస్ట్ కేసు ప్ర‌ధాన నిందితుడి అరెస్ట్ ..

కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రధాన నిందితుడిని ఏజెన్సీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అధికారులు అతడిని విచారిస్తున్నారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా కౌల్ బజార్ ప్రాంతంలో నివాసి షబ్బీర్‌గా గుర్తించారు.. కాగా, నెల ఒక‌టో తేదిన బెంగళూరులోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో తక్కువ తీవ్రతతో పేలుడు సంభవించింది. పేలుడుకు ఐఈడీని ఉపయోగించారు. ఈ పేలుడులో 9మంది గాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement