Wednesday, May 1, 2024

Maharashtra-Chhattisgarh | ఎన్‌కౌంటర్‌‌.. ఇద్దరు మావోయిస్టులు మృతి

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. సుమారు గంటపాటు ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో మృతులు కసునూరు దళం డిప్యూటీ కమాండర్ దుర్గేష్‌తో పాటు మరో మావోయిస్టు ఉన్నారు. ఘటనాస్థలిలో AK47, SLR గన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుర్గేష్ 2019లో మందుపాతర పేల్చిన ఘటనలో ఉన్నాడు. నాటి ఘటనలో 1500 మంది పోలీసులు మృతిచెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement