Sunday, April 28, 2024

లాక్ డౌన్ కఠినం గా అమలు చేస్తున్నాం: సీపీ సజ్జనార్

తెలంగాణలో లాక్ డౌన్ కఠినం గా అమలు చేస్తున్నామని సీపీ సజ్జనార్ అన్నారు. పబ్లిక్ మినహాయింపు ఇచ్చిన టైం లోనే బయటికి రావాలని ఆయన అన్నారు. చిన్న చిన్న కారణాలతో బయటికి వస్తున్నారు…కోవిడ్ స్ప్రెడ్ ని దృష్టి లో ఉంచుకుని ప్రజలు సహకరించాలని ఆయన అన్నారు. ఇక చెక్ పోస్ట్ ల వద్ద గూడ్స్ వాహనాల కోసం తనిఖీలు ఉంటాయని..గూడ్స్ వెహికిల్స్ రాత్రి మాత్రమే తిరగాలని అన్నారు. ఫార్మా సంస్థల అధికారులతో మాట్లాడినామని.. వాళ్లకు కేటాహించిన టైం లో ట్రావెల్ చెయ్యాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement