Tuesday, May 21, 2024

కేటీఆర్ టార్గెట్ సాగర్…మండలానికి ఒక ఇంచార్జ్

నాగార్జునసాగర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సయ్య మృతిచెందడంతో ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఉప ఎన్నికల్లో గెలిచేందుకుసిద్ధమవుతున్నారు. ఎలా అయినా మళ్లీ ఈసారి ఆ సీటు గెలవాలని అధికార టీఆర్ఎస్ బావిస్తుంటే కాంగ్రెస్ ,బీజేపీలు కూడా అదే స్థాయిలో ప్రయత్నిస్తున్నాయి. కాగా టిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం మండలానికి ఒక ఇంచార్జ్ ను ఏర్పాటు చేసింది.

  1. తిరుమలగిరి – రవీంద్రకుమార్
    (దేవరకొండ శాసనసభ్యులు)
  2. అనుముల: కోరుకంటి చందర్
    (రామగుండం శాసనసభ్యులు)
  3. పెద్దవూర : బాల్కా సుమన్
    (చెన్నూరు శాసనసభ్యులు)
  4. గుర్రంపోడ్ : కంచర్ల భూపాల్ రెడ్డి (నల్లగొండ శాసనసభ్యులు)
  5. నిడమనూరు : నల్లమోతు భాస్కర్ రావు(మిర్యాలగూడ శాసనసభ్యులు)
  6. త్రిపురారం : బాణోతు శంకర్ నాయక్ (మహాబుబాబాద్ శాసనసభ్యులు)
  7. సాగర్ మున్సిపాలిటీ (సీనిల్ రావ్ మేయర్ కరీంనగర్ )
  8. హాలియా మున్సిపాలిటీ కోనేరు కోనప్ప (రామగుండం శాసనసభ్యులు )
  9. మాడ్గులపల్లి పల్లి జీవన్ రెడ్డి(ఆర్మూరు)
Advertisement

తాజా వార్తలు

Advertisement