Tuesday, May 14, 2024

TS | 12 నుంచి వడ్డీ లేని రుణాల పథకం : ఉప ముఖ్యమంత్రి భట్టి

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 12న మహిళలకు వడ్డీలేని రుణాల పథకాన్ని (ఇందిరా క్రాంతి పథకం) ప్రారంభించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ప‌థ‌కం ద్వారా మహిళా సంఘాలకు సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవిస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement