Friday, May 3, 2024

RR | శామీర్​పేటలో పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రం ప్రారంభం..

శామీర్ పేట, (ప్రభ న్యూస్ ): కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఇవ్వాల (గురువారం) శామీర్ పేటలో పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మన గ్రోమర్ సెంటర్​లో పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలపై ప్రధాని మోదీ, కిసాన్ పథకాల గురుంచి చేసిన స్క్రీన్ ప్రసంగాన్ని రైతులు, బీజేపీ నాయకులు తిలకించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement