Saturday, May 4, 2024

Hyd | బోనమెత్తిన గవర్నర్ తమిళిసై .. రాజ్‌భ‌వ‌న్‌లో ఉత్సవాలు

సోమాజిగూడ, (ప్రభన్యూస్): బోనాల ఉత్సవంలో భాగంగా గవర్నర్‌ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌ బోనం ఎత్తి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. బోనాల పండుగ‌కు ప్రభుత్వం నుండి పిలుపు రాకున్నప్పటికీ రాజ్ భవన్ ఆవరణలో ఘనంగా నిర్వ‌హించారు.. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్‌ నివాసం నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి వెళ్లే కార్యక్రమంలో అధికారులు, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజ్‌ భవన్‌లో నివసించే కుటుంబాల వారు నిర్వహించిన కార్యక్రమం కోలాహలంగా సాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement