Saturday, May 18, 2024

ఒడిషాలో బంగారు తాబేలు..

భువనేశ్వర్‌: ఒడిషాలోని భద్రక్‌ జిల్లాలో బెంటాల్పూర్‌ గ్రామంలో గోల్డెన్‌ టర్టైల్‌ని రైతుకనుగొన్నాడు. బంగారం రంగులోఉన్న ఈ తాబేలు బరువు రెండున్నర కిలోలు.ఇది అపురూపమైన తాబేలు అని అటవీ శాఖ అధికారు లు తెలిపారు.తేటగా ఉన్ననీటిలో ఈ తాబేలు జీవిస్తుందనీ,అందుకని ఈ తాబేలును పరిశుభ్రంగాఉన్న నీటిలోకి తరలించినట్టు అధికారులు తెలిపారు.

ఈతాబేలును చూడటానికి తండోపతండాాలుగా జనం వస్తున్నారు. ఇలాంటి తాబేళ్ళను మ్యూజియంలలో భద్రపర్చాలని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement