Thursday, May 16, 2024

Gold, Drugs : ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం, డ్రగ్స్… సీజ్

తమిళనాడులో ఒకేరోజు భారీగా బంగారం, డ్రగ్స్ పట్టుబడింది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న భారీగా బంగారం, డ్రగ్స్‌‌ను కస్టమ్స్ అధికారలు పట్టుకొని సీజ్ చేశారు. కౌలాలంపూర్‌ నుంచి వచ్చిన ముగ్గురు మహిళ నుంచి 8.5 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. కౌలాలంపూర్‌ నుంచి వచ్చిన ముగ్గురు మహిళ నుంచి 8.5 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.4.5 కోట్లుగా పేర్కొన్నారు. ఇదే క్రమంలో మరో ఇద్దరి నుంచి కూడా బంగారాన్ని పట్టుకొని సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement