Friday, May 17, 2024

Big Breaking: ఘోర రోడ్డుప్రమాదం.. ఏడుగురు మృతి

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును జీపు ఢీకొనడంతో గుజరాత్ లో ఏడుగురు మృతిచెందారు. ఈ విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ జిల్లా వారాహి దగ్గర చోటుచేసుకుంది. ట్రక్కును జీపు ఢీకొనడంతో స్పాట్ లో ఏడుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement