Saturday, April 27, 2024

ఉపాధి హామీ కనీస వేతనం రూ.240లు అందాలి… సీఎం జగన్

ఉపాధి హామీ కింద కనీస వేతనం రూ.240లు అందేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్పందనపై తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ… నెలరోజుల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రాధాన్యత పనులు చేయాలన్నారు. ఎస్ డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రామాణికమన్నారు. 2022 డిసెంబర్ నాటికి 5లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలన్నారు. 3.5లక్షల జగనన్న కాలనీలు, 1.5లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి ఫీల్డ్ విజిట్ తప్పనిసరని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement