Monday, May 6, 2024

Breaking: విశాఖ‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. నిందితుడు అరెస్టు

ఏపీలో డ్ర‌గ్స్ దందా ఆగ‌డం లేదు. విశాఖ‌లో మ‌రోసారి డ్ర‌గ్స్‌తో ఓ వ్య‌క్తి ప‌ట్టుబ‌డ్డాడు. గాజువాక‌లో ఓ యువ‌కుడి నుంచి డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు. అత‌డి నుంచి 63 ఎల్ ఎస్‌డీ బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గిరీష్ తేజ‌ను విచార‌ణ జ‌రుపుతున్నారు. డ్ర‌గ్స్ సంబంధాల‌పై ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement