Monday, May 6, 2024

కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ

ధరణి పోర్టల్ తో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను మాజీ కేంద్ర మంత్రి జై రామ్ రమేష్ అందజేశారు. శుక్రవారం పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ధరణి అదాలత్ కార్యక్రమంలో ధరణి పోర్టల్ ద్వారా భూములు కోల్పోయిన వారికి కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, కొప్పుల రాజు, హర్కర వేణుగోపాల్, విజయ రమణారావు తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement