Sunday, April 28, 2024

Delhi: మద్యం కేసులో కోర్టుకు హాజరైన కేజ్రీవాల్‌

ఢిల్లీ: మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేసిన ఫిర్యాదుపై ఇటీవల కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇవాళ‌ ఆయన వర్చువల్‌గా రౌస్‌ అవెన్యూ కోర్టు ముందు హాజరయ్యారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement