Monday, May 6, 2024

తగ్గుతున్న కరోనా ఉద్ధృతి.. కొత్త‌గా 2,797 యాక్టివ్ కేసులు..

క‌రోనా పాజిటివ్ రేట్ త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 2,797 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ సంఖ్య మునుముందు మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని వైద్య నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. దేశంలో 3,884 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 29,252 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.05 శాతంగా ఉంది. క‌రోనా మృతుల సంఖ్య 5,28,778కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement