Thursday, April 25, 2024

చదువుల తల్లి నీడలో చావు కేకలు : టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి

చదువుల తల్లి నీడలో చావు కేకలు అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు గోస పడుతున్నారని, అన్నంలో పురుగులు.. కిచెన్‌లో స్నానాలు.. అడుగడుగునా ఆంక్షలు.. సవాలక్ష సమస్యలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. చదువు చెప్పమంటే సర్కార్ చంపుతోందని విమర్శలు గుప్పించారు. పేద బిడ్డలు చదువుకుంటే కేసీఆర్ (cm kcr) ఓర్వలేరా? అని ట్వీట్‎లో రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement