Friday, May 17, 2024

ఈనెల 22 నుంచి డీఎడ్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: డీఎడ్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ఈనెల 22 నుంచి 28 వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు పరీక్షల విభాగం డైరెక్టర్‌ క్రిష్ణారావు తెలిపారు. హాల్‌టికెట్‌లను వెబ్‌సైట్‌లో ఈనెల 15 నుంచి అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement