Friday, May 3, 2024

AP: విశాఖలో క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టయ్యింది. రూ.350కోట్ల క్రికెట్ బెట్టింగ్ బట్టబయలైంది. అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కింగ్ పిన్ మోను, దినేశ్, వాసుదేవ్, సూరితో పాటు 11మందిని అరెస్ట్ చేశారు. మోను అకౌంట్ నుంచి రూ.145కోట్ల ట్రాన్సక్షన్ జరిగినట్లు గుర్తించారు. బెట్టింగ్ కేసులో సీపీ రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement