Wednesday, May 1, 2024

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు సీపీఎం మద్దతు

మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం పార్టీ టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. బీజేపీని ఓడించేందుకు టీఆర్ఎస్ కు మద్దతు తెలపాలనే నిర్ణయానికి సీపీఎం వచ్చింది. దేశంలో, రాష్ట్రంలో తమకు ప్రధాన శత్రువు బీజేపీనేనని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. టీఆర్ఎస్ కు తమ మద్దతు మునుగోడు వరకే ఆయన తెలిపారు. మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం పై పోరాటం ఆగదన్నారు. సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ తో చర్చిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement