Friday, May 3, 2024

ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి కి కరోనా..

తిరుపతి సిటీ,(ప్రభ న్యూస్). ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కి మూడోసారి కరోనా పాజిటివ్ రావడం జరిగింది. దీంతో గురువారం విజయవాడ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లినిది సమావేశానికి కూడా హాజరు కాకుండా విజయవాడ నుంచి తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్లీనరీ సమావేశానికి వెళ్లి దిగజాయించాలని కోరారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement