Wednesday, May 15, 2024

తీన్మార్ మల్లన్న కు కరోనా పాజిటివ్

కరోనా కేసులు దేశంలో మళ్లీ పెరుగుతున్నాయి అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి అయితే తాజాగా తీన్మార్ మల్లన్నకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తీన్మార్ మల్లన్నకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.

దీంతో ఆయన వసతి గృహంలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు అతని సన్నిహితులు తెలిపారు. ఇటీవల ఆయనను కలిసిన వారు పరీక్షలు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు మల్లన్న.

Advertisement

తాజా వార్తలు

Advertisement