Friday, April 26, 2024

Update: ఒక మొబైల్ నెంబర్ తో ఆరుగురికి చాన్స్.. కొవిన్‌లో మార్పులు..

ఆరోగ్య‌సేతు, కొవిన్ పోర్టల్ లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. వ్యాక్సినేషన్ నమోదుకు సంబంధించిన పరిమితిని పెంచుతూ ఈ మార్పులను తీసుకువచ్చింది. ఇకపై ఒక మొబైల్ నెంబర్ తో ఆరుగురి పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించిన‌ట్టు అధికారులు తెలిపారు. ఇంతవరకు ఈ సంఖ్య గరిష్టంగా నలుగురికి మాత్రమే ఉండేది. కొవిన్ పోర్టల్ లో రైజ్ ఏన్ ఇష్యూ విభాగంలో ఈ అవకాశాన్ని పొందవచ్చని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈరోజు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement