Monday, April 29, 2024

ఫిబ్రవరి 15 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21 వరకు జరగనున్నాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 5 వరకు జరగనున్నట్లు బోర్డు పేర్కొంది. జేఈఈ మెయిన్‌ వంటి పోటీ పరీక్షలను పరిగణలోకి తీసుకొని ఈ తేదీలను ప్రకటించింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement