Sunday, May 5, 2024

Inter National : మాలిలో న‌దిలో ప‌డ్డ బ‌స్సు….31మంది మృతి

పశ్చిమ ఆఫ్రికాలో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. మాలిలోని కెనీబా పట్టణంలో బ్రిడ్జిపై నుంచి వెళుతున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 31 మంది మృతి చెందారు.

- Advertisement -

డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు బుర్కినా ఫాసోకు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చనిపోయిన వారిలో మాలి పౌరులతో పాటు ఇతరులు కూడా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement