Tuesday, May 21, 2024

ముంబైలో కుప్పకూలిన భవనం.. ఒకరు మృతి

ముంబైలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటనలో పలువురు శిథిలాల్లో చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు రెస్క్యూటీమ్‌ రంగంలోకి దిగింది. శిథిలాల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 11 మందిని రెస్క్యూటీమ్‌ ఎంతో శ్రమించి రక్షించింది.

మొత్తం భవనం కూలిపోయే సమయంలో 50 మందికి పైగా ఈ భవనంలో ఉన్నట్లు తెలుస్తోంది. మీద భారీ ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులంతా ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement