Sunday, May 5, 2024

Breaking News – టెంపో ట్రావెలర్ – లారీ ఢీ – ఏడుగురు దుర్మరణం

చిత్తూరు – సరిహద్దు ప్రాంతమైన తమిళనాడు రాష్ట్రం నాట్రంపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. జరిగింది. ..టెంపో ట్రావలర్ ను లారీ. ఢీ కొట్టిన .ఈ ఘటనలో అక్కడిక్కడే 7 మంది మృతి చెందారు.. .మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ..మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది..క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు .పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement