Friday, May 17, 2024

Breaking : మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణకి- నిర‌స‌న సెగ‌

తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు స‌త్యానారాయ‌ణ ప‌ర్య‌టించారు. వాట‌ర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ కి మంత్రి శంకుస్థాప‌న చేశారు. కాగా నివాస ప్రాంతాల్లో ఎస్ టీపీ నిర్మాణంపై స్టానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాంతో మంత్రి ఎదుటే పెట్రోల్ పోసుకున్నారు ఆందోళ‌నకారులు. దాంతో ఆందోళ‌న‌కారుల‌ను అడ్డుకున్నారు పోలీసులు. దాంతో మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌కి నిర‌స‌న సెగ త‌గిలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement