Saturday, May 11, 2024

టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు.. తేదీలను వెల్లడించిన బోర్డు అధికారులు

తెలంగాణ బోర్డ్ ఈ రోజు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫ‌స్ట్, సెకండ్ ఇయ‌ర్ బోర్డు పరీక్ష ఫలితాలను విడుద‌ల చేసింది. కాగా, సెకండ్ ఇయ‌ర్ నుంచి మొత్తం 4.42 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 2.97 లక్షల మంది ఫేల్ అయ్యారు. ఫస్ట్ ఇయ‌ర్ నుంచి 4.64 లక్షల మంది పరీక్షకు హాజరు కాగా 2.94 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను tsbie.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు. ఇక‌ TS ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ ఏడాది ఆగస్టు 1న నిర్వహించనున్నట్టు ఇంటర్​ బోర్డు అధికారులు తెలియ‌జేశారు. విద్యార్థులు జూన్ 30, 2022 నుండి దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement