Wednesday, May 1, 2024

ములుగు జిల్లాకి బెస్ట్ కొవిడ్ కంట్రోల్ అవార్డ్..

ప్ర‌బ‌న్యూస్: ములుగు జిల్లా కరకగూడెం మండలం కన్నాయిగూడెం గ్రామపంచాయతీకి దేశంలోనే అరుదైన గౌరవందక్కింది. బెస్ట్‌ కొవిడ్‌ కంట్రోల్‌ గ్రామపంచాయతీగా ఎంపికైంది. ఈ కేటగిరీలో కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా మొత్తం ఆరు గ్రామపంచాయతీలను ఎంపిక చేయగా రాజస్థాన్‌-1, అస్సాం-2, మణిపూర్‌-1, ఉత్తరాఖండ్‌-1, తెలంగాణ-1 గ్రామాలు ఎంపికయ్యాయి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement