Saturday, May 18, 2024

బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: బాసర ట్రిపుల్‌ ఐటీ (ఆర్‌జీయుకెటీ)లో 2022-23 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల బీ.టెక్‌ కోర్సుకు సంబంధించిన ప్రవేశాల గడువును వర్సిటీ అధికారులు పొడిగించారు.

ఈనెల 20 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో ఈనెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement