Monday, May 6, 2024

బ్యాంక్ పని వేళల్లో మార్పులు

కరోనా వైరస్ కారణంగా బ్యాంకుల టైమింగ్స్ మారిపోయాయి. బ్యాంకులు పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. తెలంగాణలో లాక్‌ డౌన్‌ నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేశారు. రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు బ్యాంకులు పని చేయనున్నాయి. బ్యాంక్‌లో 50 శాతం సిబ్బందితో సేవలు అందించనున్నారు. ఈ నెల 20 వరకు ఈ పనివేళలు కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌లు బంద్

Advertisement

తాజా వార్తలు

Advertisement