Saturday, May 18, 2024

Amrithsir – ఫార్మాస్యుటికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం – నలుగురు కార్మికులు సజీవ దహనం

పంజాబ్ రాష్ట్రంలో అమృత్‌సర్ నగరంలోని ఫార్మాస్యుటికల్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మాజితారోడ్డులోని ఫ్యాక్టరీలో కెమికల్ దగ్ధమైంది. ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున నిల్వ ఉన్న కెమికల్ అగ్ని కీలల్లో చిక్కుకుంది

.అగ్నిప్రమాదం జరిగినపుడు కార్మికులు లోపల పనిచేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో నలుగురు మరణించారు. అగ్నిమాపక వాహనాలు వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ అనలుగురు కార్మికులు సజీవగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement