Wednesday, May 8, 2024

Accident: ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు త‌ప్పిన ప్ర‌మాదం

ఆదిలాబాద్ : మహారాష్ట్రలో ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న వాహనానికి పశువు అడ్డు రావ‌డంతో దాన్ని తప్పించబోయి ఎమ్మెల్యే జోగు రామన్న వాహనం డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనప్ప, మాజీ ఎంపీ నగేష్ లు ఉన్నారు. నాగ్ పూర్ వెళ్తుండగా పాండ్రా కొడ బోరీ మధ్య ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న వాహనం ఈ ప్రమాదానికి గురైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement