Wednesday, May 1, 2024

కేటిపిపిలో ప్రమాదం — ఆర్టిజన్ కార్మికుడికి తీవ్ర గాయాలు

భూపాల‌ప‌ల్లి జిల్లా గణపురం, ప్రభ న్యూస్ మండలంలోని చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోనీ 2వ దశ బొగ్గు బాయిలర్ వద్ద ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఏ.తిరుమల్ రావు అనే ఆర్టిజన్ కార్మికుడి కి తీవ్ర గాయాలయ్యాయి. పనిస్థలంలో తిరుమల రావు కు ఫిట్స్ రావడంతో ఒక్కసారిగా కింద పడడంతో తలకు తీవ్ర రక్తస్రావం అయింది. మెరుగైన వైద్యం కోసం హనుమకొండ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement