Sunday, April 28, 2024

చెన్నైలో తెలంగాణ వ్యక్తి ఆత్మహత్య..

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై సెంట్రల్ నార్కోటిక్ ఆఫీస్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ రాయప్పన్ రాజు ఆంటోనీ పోలీసులకు దొరికిపోయాడు. చెన్నై ఆఫీసులో కేసు విచారణ జరుగుతుండగా ఆంటోనీ ఆత్మహత్య చేసుకున్నాడు. రాయప్పన్ రాజు ఆంటోనీపై హైదరాబాద్ లో పలు డ్రగ్స్ రవాణా కేసులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement