Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 43,654 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,654 కొత్త కేసులొచ్చాయి. మ‌రోవైపు 640మంది మరణించారు. అలాగే గడిచిన 24 గంటల్లో 41,678 మంది క‌రోనా నుండి కోలుకున్నారు.

తాజా గణాంకాల ప్రకారం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,99,436కి చేరింది. అలాగే కోలుకున్న వారి సంఖ్య‌ 3,06,63,147 కి చేరింది. ఇక మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4,22,022కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement