Friday, April 26, 2024

ఏపీలో కొత్తగా 1540 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,298 సాంపిల్స్ ని పరీక్షించగా 1,540 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. అలాగే కోవిడ్ వల్ల ప్రకాశం లో ఐదుగురు, చిత్తూర్ లో నలుగురు, తూర్పు గోదావరి లో ఇద్దరు,
గుంటూరు లో ఇద్దరు, కృష్ణ లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, వైఎస్ఆర్ కడప లో ఒక్కరు మరియు శ్రీకాకుళం లో ఒక్కరు మరణించారు.

మరోవైపు గడచిన 24 గంటల్లో 2,304 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. దీనితో నేటి వరకు రాష్ట్రంలో 2,42,53,931 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య.. 1957932

యాక్టీవ్ కేసుల సంఖ్య…20965

- Advertisement -

డిశ్చార్జ్ అయినవారి సంఖ్య…1923675

మొత్తం మృతుల సంఖ్య..13292

Advertisement

తాజా వార్తలు

Advertisement