Friday, May 17, 2024

ముంబై : అమరావతి జిల్లా లాక్ డౌన్

కరోనా వ్యాప్తి తీవ్రతను కట్టడి చేసేందుకు మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో రేపు ఉదయం 8 గంటల నుంచి వారం రోజుల పాట లాక్ డౌన్ విధించారు. ఇప్పటికే శనివారం నుంచి ఆదివారంర వరకూ రెండు రోజుల లాక్ డౌన్ విధించిన జిల్లా యంత్రాంగం రేపు ఉదయం నుంచి మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement