Sunday, April 28, 2024

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 10, 584 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్ మేరకు దేశంలో గత 24 గంటల్లో కొత్తగడా 10. 584 మందికి కరోనా సోకింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,16,434కు చేరింది. అదే సమయంలో కరోనా కాటుకు 78 మంది మృత్యు ఒడికి చేరారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,56,463 కు పెరిగింది.ప్రస్తతం దేశంలో . 1,47,306 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement